thumbnail

By

Published : Jun 16, 2021, 4:13 PM IST

ETV Bharat / Videos

ఇసుక తుపాను ధాటికి అనేక కంప్యూటర్లు ధ్వంసం

రాజస్థాన్​ జోధ్​పుర్​ జిల్లా ఫలోదీలో మంగళవారం ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది. తుపాను ధాటికి శ్రీసర్​పుర గ్రామంలోని రాజీవ్​గాంధీ సేవా కేంద్రంలో కంప్యూటర్లు దెబ్బతిన్నాయి. ఫలోదిలో చెట్లు, వందలాది విద్యుత్​స్తంభాలు నేలకూలాయి. ఈ తుపాను చూసి స్థానికులు భయంతో వణికిపోయారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.