thumbnail

మెడ లోతు నీటిలో నుంచి వెళితేనే అంత్యక్రియలు

By

Published : Dec 4, 2019, 3:07 PM IST

తమిళనాడువ్యాప్తంగా కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అరియలూర్​ జిల్లా కళువన్​తొండి గ్రామంలోని నైనార్​ చెరువు నీటి మట్టం ప్రమదకర స్థాయికి చేరింది. ఈ చెరువు కింద ఉన్న శ్మశానవాటికనే గ్రామస్థులు వినియోగిస్తారు. మంగళవారం ఓ వ్యక్తి మరణించగా ప్రమాదకర స్థాయిలో మెడ లోతు నీటిలో మృతదేహాన్ని మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.