కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే గుంజీలు తీయాల్సిందే! - మధ్యప్రదేశ్​ కరోనా నిబంధనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2021, 1:13 PM IST

కరోనా నిబంధనలు ఉల్లంఘించిన యువతకు మధ్యప్రదేశ్​ పోలీసులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. మంద్​సౌర్‌లో కొందరు యువకులు రాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చారు. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో పోలీసులు వారితో గుంజీలు తీయించారు. కరోనా కేసులు పెరిగిపోతున్నందున.. అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.