రోగిని మంచులో 15కి.మీ మోసుకెళ్లిన గ్రామస్థులు

By

Published : Dec 18, 2020, 2:28 PM IST

thumbnail

హిమాచల్​ ప్రదేశ్​లో​ హిమపాతం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లాహౌల్​- స్పితి జిల్లాలోని లాహౌల్​కు చెందిన తాషి తండూప్​ అనే వ్యక్తి అనారోగ్యానికి గురవగా... అతడ్ని ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు 15 కిలోమీటర్లు స్ట్రెచర్​పై మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారికి చేరుకున్నాక అతడ్ని అటల్​ టన్నెల్​ ద్వారా జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.