ట్రాన్స్జెండర్లను చితకబాదిన పోలీసులు - యూపీ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3523841-thumbnail-3x2-trans.jpg)
ఉత్తర్ప్రదేశ్ మేరఠ్లో ట్రాన్స్జెండర్లను చితకబాదారు పోలీసులు. స్థానిక లాల్కుర్తీ పోలీస్స్టేషన్ వద్ద అసభ్యంగా ప్రవర్తించిన కారణంతో లాఠీలకు పనిచెప్పారు. వారు మితిమీరి ప్రవర్తించారని.. అందుకే నియంత్రించేందుకు పోలీసులు దాడి చేశారని సీనియర్ ఎస్పీ చెప్పుకొచ్చారు. అయితే.. పోలీసులు వారిపై అతిగా ప్రవర్తించినట్లు తేలితే.. విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.
Last Updated : Jun 10, 2019, 9:02 PM IST