ఏనుగుల గుంపు బీభత్సం.. మహిళకు తీవ్రగాయాలు - ఏనుగులు బీభత్సం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 4, 2020, 1:31 PM IST

లాక్​డౌన్​తో ఓ వైపు ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ.. ఛత్తీస్​గఢ్​ వాసుల్ని వేరే భయాలు వెంటాడుతున్నాయి. మహాసముంద్​ ప్రాంతంలో ఓ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవుల్లోనుంచి జనావాసాల్లోకి చేరి స్థానికుల్ని భయాందోళనలకు గురిచేశాయి 19 ఏనుగులు. ఈ క్రమంలోనే ఓ మహిళపై దాడిచేసి గాయపరిచాయి. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బాధితురాలిని ఆసుపత్రికి చేర్చారు. అనంతరం.. ఏనుగులను పట్టుకొనే పనిలో పడ్డారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.