వేలాది జింకలు ఒకేసారి రోడ్డు దాటడం ఎప్పుడైనా చూశారా?

By

Published : Jul 28, 2021, 7:05 PM IST

thumbnail
గుజరాత్​ భావ్​నగర్​లో వేలాది జింకలు ఒక్కసారిగా రోడ్డు దాటిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. వేలావదర్​ జాతీయ జింకల పార్క్​లో సుమారు 5000 వేల జింకలు ఉంటాయి. అయితే వాటిలో సుమారు మూడు వేలకు పైగా ఒకేసారి జింకలు రహదారిపైకి వచ్చాయి. వరుసగా ఇవి రోడ్డు దాటుతున్న దృశ్యం సముద్ర అలల ప్రవాహాన్ని తలపించింది. ఈ దృశ్యాలను ఓ స్థానికుడు మంగళవారం ఉదయం తమ ఫోన్​లో బంధించాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.