thumbnail

వైభవంగా 'లాల్​బాగ్​కా రాజా' గణేశుని శోభాయాత్ర

By

Published : Sep 13, 2019, 7:44 AM IST

Updated : Sep 30, 2019, 10:19 AM IST

ముంబయిలోని ప్రసిద్ధ 'లాల్​బాగ్​కా రాజా' గణనాథుని శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. వర్షంలోనూ భక్తులు పెద్ద సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. భారీ జనసందోహం, గణేశ్​ నినాదాలతో ముంబయి వీధులు హోరెత్తుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 11 రోజుల పాటు నీరాజనాలు అందుకున్న బొజ్జ గణపయ్యకు భక్తులు ఆటపాటలతో ఘన వీడ్కోలు పలుకుతున్నారు.
Last Updated : Sep 30, 2019, 10:19 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.