షాప్​ తెరిచి ఉంచాడని.. చెంప చెళ్లు - మధ్యప్రదేశ్​లో దుకాణ యజమాని చెంప చెల్లుమనిపించిన అధికారి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 24, 2021, 8:15 PM IST

మధ్యప్రదేశ్​లోని షాజా​పూర్ జిల్లాలో అదనపు కలెక్టర్ మంజుషా రాయ్​​ అత్యుత్సాహం ప్రదర్శించారు. లాక్​డౌన్​ నిబంధనలు పాటించలేదని ఓ షాప్​ ఓనర్ చెంప చెళ్లుమనిపించారు​. కర్ఫ్యూ సమయం ముగిసినా దుకాణం తెరిచి ఉండడంతో ఓనర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అతనిపై ఎఫ్ఐఆర్​ నమోదు చేసేలా ఆదేశించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.