'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి'

By

Published : Apr 12, 2020, 3:10 PM IST

thumbnail
కరోనా కారణంగా ఎవరూ ఆందోళనకు గురికావద్దని మధ్యప్రదేశ్​ ఇన్స్పెక్టర్​ జనరల్​ ఆఫ్ పోలీస్ (ఐజీ) వివేక్​ శర్మ ప్రజలకు ధైర్యాన్నిచ్చారు. ఇండోర్​ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బందికి ధైర్యం చెబుతూ వైరస్​పై ఓ పాట పాడి సందేశమిచ్చారు. కరోనాను చూసి భయపడొద్దని..మనమే మహమ్మారిని భయపెట్టాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.