thumbnail

ఇసుకలో పూరీ జగన్నాథుడి రథయాత్ర!

By

Published : Jun 23, 2020, 3:29 PM IST

జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ బీచ్​లో మూడు రథాల ఇసుక శిల్పాన్ని రూపొందించారు. తలాద్వాజ్, దేవదాలన్, నందిగోష్ రథాలను సృష్టించి వాటి వెనుక బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథ్​ను వరుసగా గీసి.. వారిని ఊరేగుతున్నట్లుగా చిత్రీకరించారు. జై జగన్నాథ్​ అని ఇసుకపై రాశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.