thumbnail

దిల్లీలో 'కార్గిల్ విక్టరీ రన్'- పౌరుల ఉత్సాహం

By

Published : Jul 21, 2019, 9:46 AM IST

Updated : Jul 21, 2019, 10:04 AM IST

కార్గిల్​ యుద్ధంలో భారత్​ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దిల్లీలోని విజయ్​ చౌక్​లో 'కార్గిల్​ విక్టరీ రన్' నిర్వహించారు. లెఫ్టినెంట్ జనరల్‌ అశ్వినీ కుమార్‌ జెండా ఊపి పరుగును ప్రారంభించారు. యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పౌరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.​
Last Updated : Jul 21, 2019, 10:04 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.