thumbnail

గుర్రంపై యోగా.. భారత జవాన్ల అరుదైన ఘనత

By

Published : Jun 21, 2019, 12:10 PM IST

ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత సైన్యం వినూత్న పద్ధతిలో వేడుకలు నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ సహారన్​పుర్​లో అశ్వాలపై యోగాసనాలు వేశారు సైనికులు. ఫలితంగా ప్రపంచంలోనే తొలిసారి గుర్రాలపై యోగా చేసిన అరుదైన ఘనత సాధించారు.  జవాన్ల 'అశ్వయోగా' విన్యాసాలు వీడియోలో వీక్షించండి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.