thumbnail

లైవ్​ వీడియో: నడిరోడ్డుపై ఎంఎన్​ఎస్​ నేత దారుణ హత్య

By

Published : Nov 24, 2020, 9:32 AM IST

Updated : Nov 24, 2020, 10:07 AM IST

మహారాష్ట్ర ఠానే లోని రబోడి ప్రాంతంలో 'మహారాష్ట్ర నవనిర్మాణ్​ సేన' (ఎం.ఎన్.ఎస్) నాయకుడు జమీల్ షేక్​ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బైక్‌పై అనుసరించిన దుండగులు జమీల్‌పై రద్దీగా ఉండే మార్కెట్​లో కాల్పులకు తెగబడ్డారు. జమీల్​ అక్కడికక్కడే బైక్​పై కుప్పకూలిపోయారు. స్థానికులు దగ్గరోని బృహస్పతి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జేజే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Last Updated : Nov 24, 2020, 10:07 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.