thumbnail

By

Published : Dec 11, 2021, 5:53 PM IST

ETV Bharat / Videos

సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి

IAF Tributes Sai Teja: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బెంగళూరులోని ఐఏఎఫ్ అధికారులు. సాయి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాయి మృతిచెందారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది అమరులయ్యారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.