సాయితేజ భౌతికకాయానికి వాయుసేన అధికారుల నివాళి - లాన్స్ నాయక్ సాయి తేజ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13879417-877-13879417-1639224581249.jpg)
IAF Tributes Sai Teja: తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ భౌతికకాయానికి నివాళులు అర్పించారు బెంగళూరులోని ఐఏఎఫ్ అధికారులు. సాయి పార్థివదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులో బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సాయి మృతిచెందారు. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ దంపతులు సహా 13 మంది అమరులయ్యారు.