thumbnail

ఫొని బీభత్సం: గాలి వేగానికి నేల కూలిన క్రేన్​

By

Published : May 3, 2019, 9:47 PM IST

ఫొని తుపానుకు ఒడిశా అతలాకుతలమైంది. జనజీవనం స్తంభించింది. బలంగా వీస్తొన్న గాలులకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భువనేశ్వర్‌లో గాలి వేగానికి ఓ బహుళ అంతస్థుల నిర్మాణానికి వినియోగించే క్రేన్ నేల కూలింది. పక్కనే ఉన్న నివాసాలు ధ్వంసమయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.