thumbnail

By

Published : Mar 24, 2020, 5:14 PM IST

ETV Bharat / Videos

కరోనా ఎఫెక్ట్- వీడియో కాన్ఫరెన్స్​లోనే పెళ్లి

కరోనాతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దేశం మొత్తం లాక్​డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బిహార్ రాజధాని పట్నాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఒక్కటైంది ఓ జంట. ఇస్లాం సంప్రదాయాల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మతపెద్ద పెళ్లి తంతు జరిపించాడు. అయితే ప్రభుత్వం సామాజిక దూరం పాటించాలని చెబుతున్నప్పటికీ ఎక్కువమంది ఒకే ఇంట్లో గుమిగూడారు. ఈ వేడుకకు.. ముందస్తు అనుమతి తీసుకున్నారా లేదా అనేది తెలియరాలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.