భగ్గుమన్న దిల్లీ.. కారుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు

By

Published : Dec 20, 2019, 7:24 PM IST

Updated : Dec 20, 2019, 7:45 PM IST

thumbnail
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలతో దేశ రాజధాని భగ్గమంటోంది. దర్యాగంజ్​ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకారులు చేరి.. నిరసన వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ఆగ్రహించిన ఆందోళనకారులు ఒక కారుకు నిప్పుపెట్టారు. బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు అధికారులు.
Last Updated : Dec 20, 2019, 7:45 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.