thumbnail

By

Published : Feb 21, 2021, 7:43 AM IST

ETV Bharat / Videos

ఆకట్టుకున్న 'ఎయిర్​ ఫెస్ట్​-2021' సైనిక విన్యాసాలు

1971 భారత్​- పాకిస్థాన్​ యుద్ధంలో భారత విజయానికి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా తమిళనాడు సూలూరులో దేశ వైమానిక దళం 'ఎయిర్​ ఫెస్ట్​-2021' నిర్వహించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో సైనికుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వైమానిక దళానికి చెందిన పలు యుద్దవిమానాలు, హెలికాఫ్టర్​లను ప్రదర్శించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్​ ఎంకే-1 ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.