ETV Bharat / state

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

సమాజంలో వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పింఛన్లు పెంచినట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులు సోమవారం నాడు మున్సిపల్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

author img

By

Published : Jul 20, 2019, 3:57 PM IST

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పెంచిన ప్రకారం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రాని వారు సోమవారం పురపాలక సంఘం​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన 26కోట్ల ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

ఇదీ చూడండి: నగరపాలక సంస్థ ముందు బిందెలతో ప్రదర్శన

వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాలలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పెన్షన్లు పెంచిన ప్రకారం అందిస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అర్హులై ఉండి పింఛన్లు రాని వారు సోమవారం పురపాలక సంఘం​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కేటాయించిన 26కోట్ల ప్రత్యేక నిధులతో మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ప్రారంభించారు.

వృద్ధులను గౌరవించేందుకే ఆసరా పెంపు

ఇదీ చూడండి: నగరపాలక సంస్థ ముందు బిందెలతో ప్రదర్శన

Intro:tg_wgl_42_20_mla_mlc_at_pkl_av_TS10074
cantributer kranthi parakala
వరంగల్ రూరల్ జిల్లా పరకాల లో వృద్ధాప్య వితంతు మరి యు వికలాంగ పింఛన్లు కొత్తగా పెంచిన ప్రకారం 2000 3000 రూపాయలు వేస్తామని ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీల సమక్షంలో ప్రజా సమయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. రానివారు ఎవరైనా సోమవారం నాడు మున్సిపల్ ఆఫీస్ లో అప్లై చేసుకోవాలని ప్రజలకు సూచించారు .ముఖ్యమంత్రి గారు వృద్ధులను సమాజంలో గౌరవించాలనే పథకం ప్రారంభించాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధి కోసం 26 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించగా అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు చల్లా ధర్మారెడ్డి గారు ప్రారంభించారు


Body:tg_wgl_42_20_mla_mlc_at_pkl_av_TS10074


Conclusion:tg_wgl_42_20_mla_mlc_at_pkl_av_TS10074
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.