ETV Bharat / state

నారాయణఖేడ్​ ఆర్టీసీ ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత - tsrtc employees rally in narayanakhed

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నారాయణఖేడ్​ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కార్మికులకు, తెరాస నాయకులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుంది.

నారాయణఖేడ్​ ఆర్టీసీ ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత
author img

By

Published : Nov 11, 2019, 6:52 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బస్​ డిపో నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న పోలీసులు లోపలికి వెళ్లకుండా కార్మికులను అడ్డుకున్నారు. కార్మికులకు, తెరాస నాయకులకు వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎన్నిరోజులైనా సమ్మె చేపడతామని కార్మికులు తెలిపారు.

నారాయణఖేడ్​ ఆర్టీసీ ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత

ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బస్​ డిపో నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న పోలీసులు లోపలికి వెళ్లకుండా కార్మికులను అడ్డుకున్నారు. కార్మికులకు, తెరాస నాయకులకు వాగ్వివాదం జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని శాంతింపజేశారు. ఆర్టీసీని కాపాడేందుకు ఎన్నిరోజులైనా సమ్మె చేపడతామని కార్మికులు తెలిపారు.

నారాయణఖేడ్​ ఆర్టీసీ ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత

ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!

Intro:Tg_srd_36_11_rtc_samme_udrikthata_ts10055
Ravinder
9440880861

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.నారాయణఖేడ్ బస్ డిపో నుండి అఖిలపక్ష లతో కలిసి ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల ర్యాలీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు సమీపానికి చేరుకోగానే అప్పటికే వేచిచూస్తున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో తోపులాట జరిగింది. పోలీసులను తోసుకుంటు వెళ్లిన కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేట్ సమీపానికి వెళ్లగానే పోలీసులు అందరిని అడ్డుకొని లోపలికి వెళ్ళనివ్వకుండా కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో క్యాంపు కార్యాలయ సమీపంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.ఈ క్రమంలో కొందరు TRS నాయకులు కార్మికులతో వాగ్వివాదనికి దిగారు.దీంతో పోలీసులు వాగ్వివాదని సద్దుమణిగించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర JAC పిలుపు మేరకు 38 రోజులుగా సమ్మె చేపడుతున్న CM స్పందించడం లేదని అన్నారు.అందుకే MLA, ప్రజా ప్రతినిధులు ఇండ్లు కార్యాలయాలు ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు.ఎన్ని రోజులైనా RTC ని కాపాడేందుకు సమ్మె కొనసాగిస్తామన్నారు.

BYTE 1.నెహ్రు RTC కండక్టర్
2.RTC JAC జిల్లా నాయకుడుBody:Tg_srd_36_11_rtc_samme_udrikthata_ts10055Conclusion:Tg_srd_36_11_rtc_samme_udrikthata_ts10055

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.