ETV Bharat / state

"ప్రతిరోజూ 25 మంది రైతులను కలుస్తాం" - వ్యవసాయ సమస్యలపై ఆరా

రైతునేస్తంలో భాగంగా ప్రతిరోజూ 25మంది రైతులను కలుస్తామని జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు తెలిపారు.

రైతు సమస్యలపై వ్యవసాయ అధికారి ఆరా
author img

By

Published : Nov 1, 2019, 8:44 PM IST

రైతు సమస్యలపై వ్యవసాయ అధికారి ఆరా
పటాన్​చెరు మండలం పోచారం, బచ్చుగూడెం గ్రామాల్లో సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు పర్యటించారు. రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. వ్యవసాయ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతునేస్తం కార్యక్రమంలో ప్రతిరోజు 25 మంది అన్నదాతలను కలిసి వారి సమస్యలు తెలుసుకోడం అధికారుల బాధ్యతన్నారు.

వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు రైతులకు అందేలా చర్యలు తీసకుంటామని నరసింహారావు హామీ ఇచ్చారు. పంట పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: 'మా వాడ ముద్దు.. వైన్స్​ షాప్ వద్దు'

రైతు సమస్యలపై వ్యవసాయ అధికారి ఆరా
పటాన్​చెరు మండలం పోచారం, బచ్చుగూడెం గ్రామాల్లో సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు పర్యటించారు. రైతులతో కలిసి క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. వ్యవసాయ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతునేస్తం కార్యక్రమంలో ప్రతిరోజు 25 మంది అన్నదాతలను కలిసి వారి సమస్యలు తెలుసుకోడం అధికారుల బాధ్యతన్నారు.

వ్యవసాయ శాఖతో పాటు ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు రైతులకు అందేలా చర్యలు తీసకుంటామని నరసింహారావు హామీ ఇచ్చారు. పంట పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఇవీ చూడండి: 'మా వాడ ముద్దు.. వైన్స్​ షాప్ వద్దు'

Intro:hyd_tg_24_01_raitunestam_dao_visit_vo_TS10056
Lsnraju:9394450162

యాంకర్:


Body:రైతు నేస్తం లో భాగంగా సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి నరసింహారావు పటాన్చెరు మండలం పోచారం, బచ్చు గూడెం గ్రామాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం బచ్చు గూడెం గ్రామాల్లో రైతులతో కలిసి వరి పంటను పరిశీలించారు వ్యవసాయం చేసే సమయంలో వస్తున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు రైతు నేస్తం కార్యక్రమంలో ప్రతిరోజు 25 మంది రైతులను క్షేత్రస్థాయిలో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడం వ్యవసాయ అధికారుల పని అని తెలిపారు అలాగే పంటలకు ఆశించే చీడపీడలు వివరాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఈ పరిశీలన సాగుతుందన్నారు వ్యవసాయ శాఖ తో పాటు ఉద్యానవన శాఖ పశుసంవర్ధక శాఖ ల్లో సంబంధించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రైతులకు అందేలా రైతులు అభివృద్ధి చెందే విధంగా చూస్తామన్నారు అలాగే పంట పండించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా రైతులకు అవగాహన కల్పించారు వ్యవసాయ పరంగానే కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టే ఇతర పథకాలు రైతులకు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు


Conclusion:బైట్ నరసింహారావు సంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.