ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో పెయింటర్​ను మింగిన చెరువు

ఫిట్స్ వ్యాధితో చెరువులో పడి ఓ పెయింటర్ చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

author img

By

Published : Mar 31, 2019, 2:16 PM IST

Updated : Mar 31, 2019, 3:00 PM IST

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన పెయింటర్​
సంగారెడ్డి శివారులోని మహబూబ్​సాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి రాజు(28) అనే వ్యక్తి మృతి చెందాడు. పఠాన్ చెరు మండలం లక్డారాం గ్రామానికి చెందిన రాజు వృత్తి రీత్యా పెయింటర్. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం పెయింటింగ్ పని కోసం సంగారెడ్డికి వచ్చిన రాజు చెరువులో పడి విగత జీవిగా మారాడు. రాజుకు ఫిట్స్​ వ్యాధి ఉన్నట్లు సమీప బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి :హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన పెయింటర్​
సంగారెడ్డి శివారులోని మహబూబ్​సాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి రాజు(28) అనే వ్యక్తి మృతి చెందాడు. పఠాన్ చెరు మండలం లక్డారాం గ్రామానికి చెందిన రాజు వృత్తి రీత్యా పెయింటర్. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కుమారులు ఉన్నారు. శనివారం పెయింటింగ్ పని కోసం సంగారెడ్డికి వచ్చిన రాజు చెరువులో పడి విగత జీవిగా మారాడు. రాజుకు ఫిట్స్​ వ్యాధి ఉన్నట్లు సమీప బంధువులు తెలిపారు. విషయం తెలుసుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చూడండి :హస్తాన్ని వీడారు... కమలానికి జై అంటున్నారు

Intro:tg_srd_56_31_cheruvulo_padi_mruthi_as_c6
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డి శివారులోని మహబూబ్ సాగర్ చెరువులో ప్రమాదవశాత్తు పడి రాజు(28) అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. పఠాన్ చెర్ మండలం లక్డారాం గ్రామానికి చెందిన రాజు.. పెయింటింగ్ పనులు చేస్తాడు. ఈయనకి భార్య స్వప్న, అఖిల్, నితిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నిన్న(శని వారం) పెయింటింగ్ పనులకై సంగారెడ్డికి వచ్చిన రాజు.. ఇలా విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు..మృతదేహం వద్ద రోధించారు. ఈయనకు ఫీడ్స్ వ్యాధి ఉన్నట్లు సమీప బంధువు తెలిపారు. విషయం తెలుకున్న సంగారెడ్డి పట్టణ పోలీసులు.. మృతదేహాన్ని తీసి.. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయనున్నట్లు పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు.


Body:విజువల్


Conclusion:సంగారెడ్డి
Last Updated : Mar 31, 2019, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.