ETV Bharat / state

ప్రమాదకర స్థితిలో చేపల వేట - peddpalli district latest news

పార్వతి బ్యారేజీ కింద మత్స్యకారులు ప్రమాదకర స్థితిలో చేపలు పడుతున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావటంతో పోలీసులు చర్యలు చేపట్టారు. బ్యారేజీ వైపు ఎవరిని వెళ్లనివ్వకుండాబందోబస్తు ఏర్పాటు చేశారు.

fish honting at parvathi baarege in peddapalli district
ప్రమాదకర స్థితిలో చేపల వేట
author img

By

Published : Aug 29, 2020, 12:46 PM IST

పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజీ వద్ద మత్స్యకారులు ప్రమాదకర స్థితిలో చేపల వేట సాగిస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. బ్యారేజీ గేట్లు తెరిస్తే వారు కొట్టుపోయే ప్రమాదం ఉంది.

స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారేజీ వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మంథని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజ్ వద్ద ఇరు వైపులా ఎవరినీ వెళ్లనీయడం లేదు.

పెద్దపల్లి జిల్లా పార్వతి బ్యారేజీ వద్ద మత్స్యకారులు ప్రమాదకర స్థితిలో చేపల వేట సాగిస్తున్నారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి. బ్యారేజీ గేట్లు తెరిస్తే వారు కొట్టుపోయే ప్రమాదం ఉంది.

స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. బ్యారేజీ వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మంథని పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్యారేజ్ వద్ద ఇరు వైపులా ఎవరినీ వెళ్లనీయడం లేదు.

ఇదీ చూడండి: 'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.