ETV Bharat / state

బస్సు ఢీకొని విద్యార్థి మృతి

author img

By

Published : Jan 10, 2020, 12:41 PM IST

స్కూలు ముగించుకుని ఇంటికి వెళుతున్న విద్యార్థిని ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది.

Student killed in bus collision
బస్సు ఢీకొని విద్యార్థి మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్​ చౌరస్తా వద్ద గురువారం ఘొర రోడ్డు ప్రమాదం సంభవించింది. 9వ తరగతి చదువుతున్న అరవింద్​సాయి అనే విద్యార్థి స్కూలు ముగించుకుని సైకిల్​పై ఇంటికి వెళుతుండగా.. ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అరవింద్​ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్​ మృతి చెందాడు. ఫలితంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఢీకొని విద్యార్థి మృతి

ఇదీ చూడండి: కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్​ చౌరస్తా వద్ద గురువారం ఘొర రోడ్డు ప్రమాదం సంభవించింది. 9వ తరగతి చదువుతున్న అరవింద్​సాయి అనే విద్యార్థి స్కూలు ముగించుకుని సైకిల్​పై ఇంటికి వెళుతుండగా.. ఓ ప్రైవేటు కళాశాల బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అరవింద్​ను చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అరవింద్​ మృతి చెందాడు. ఫలితంగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఢీకొని విద్యార్థి మృతి

ఇదీ చూడండి: కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.