ETV Bharat / state

కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

author img

By

Published : Nov 24, 2019, 11:15 AM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పర్యటించారు. కుసుమూరు మస్తాన్​వల్లి 242వ గంధ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

కుసుమూరు గంధమహోత్సంలో పాల్గొన్న ఏ.ఆర్ రెహమన్
కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కడప పీఠాధిపతి హరి పుల్ల హుస్సేన్ పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్​కు పకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది రెహమాన్ కసుమూరు దర్గాను దర్శించుకుంటారు.

కుసుమూరు గంధ మహోత్సంలో పాల్గొన్న ఏఆర్ రెహమాన్

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరు దర్గాలో గంధ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ గంధ మహోత్సవంలో ప్రముఖ సంగీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, కడప పీఠాధిపతి హరి పుల్ల హుస్సేన్ పాల్గొన్నారు. ఏఆర్ రెహమాన్​కు పకీర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది రెహమాన్ కసుమూరు దర్గాను దర్శించుకుంటారు.

ఇవీ చదవండి

ఘనంగా గంధమహోత్సవం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.