ETV Bharat / state

భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

author img

By

Published : Jan 13, 2020, 1:44 PM IST

భైంసా పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. జిల్లా పాలనాధికారి ప్రశాంతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Ongoing tension in violence
భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

నిర్మల్​ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రాత్రి జరిగిన అల్లర్ల కారణంగా పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఉదయం జిల్లా పాలనాధికారి ప్రశాంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

నిర్మల్​ జిల్లాలోని భైంసా పట్టణంలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. రాత్రి జరిగిన అల్లర్ల కారణంగా పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఉదయం జిల్లా పాలనాధికారి ప్రశాంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు.

భైంసాలో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇదీ చూడండి : 'కేటీఆర్ ఆస్తులు 425 శాతం ఏలా పెరిగాయి'

Intro:TG_ADB_32_13_BHAINSA ANDOLANA_AV_TS10033..
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఉద్రిక్తత..
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుంది.పట్టణంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రాత్రి జరిగిన అల్లర్లలో కొంతమంది రాళ్లు విసిరారు. ఇందులో పోలీసులు గాయాలపాలయ్యారు. దీంతో అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులు, భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం జిల్లా పాలనధికారి సంఘటనా స్థలాన్నీ పరిశీలించారు.Body:నిర్మల్ జిల్లా Conclusion:శ్రీనివాస్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.