మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించడంపై అధికారులు దృష్టి సారించాలని నిజామాబాద్ నూతన కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. జిల్లా పాలనాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలోని నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు.
- ఇదీ చూడండి: మా ఉద్యోగాలు మాకివ్వండి... లేదంటే రోడ్డు పాలే