ETV Bharat / state

మక్తల్​లో కంది రైతుల రాస్తారోకో - నారాయణపేట జిల్లాలో కందుల కొనుగోళ్లు నిలిపివేత

మార్కెట్​ యార్డ్​లో నిల్వ ఉంచిన కందులు కొనుగోలు చేయాలని డిమాండ్​ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్​లో రైతులు రాస్తారోకో నిర్వహించారు.

red gram farmers protest at makthal in narayanapet district
మక్తల్​లో కంది రైతుల రాస్తారోకో
author img

By

Published : Feb 10, 2020, 3:19 PM IST

మక్తల్​లో కంది రైతుల రాస్తారోకో

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన కందులతో పాటు మార్కెట్​కు తరలించే కందులను కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు.

కందుల కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఎస్సై అశోక్​ కుమార్​, తహసీల్దార్​ నాగేశ్వరరావు హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోతో కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్​ మేర వాహనాలు నిలిచిపోయాయి.

మక్తల్​లో కంది రైతుల రాస్తారోకో

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన కందులతో పాటు మార్కెట్​కు తరలించే కందులను కొనుగోలు చేయాలంటూ రాస్తారోకో చేశారు.

కందుల కొనుగోళ్లపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఎస్సై అశోక్​ కుమార్​, తహసీల్దార్​ నాగేశ్వరరావు హామీ ఇవ్వగా... రైతులు ఆందోళన విరమించారు. రాస్తారోకోతో కొన్ని గంటలపాటు రాకపోకలు స్తంభించాయి. కిలోమీటర్​ మేర వాహనాలు నిలిచిపోయాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.