ETV Bharat / state

'ఫలితాల కోసం వెళ్లింది... కానరాకుండా పోయింది'

డిగ్రీ ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Feb 9, 2020, 7:50 AM IST

'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'
'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'

మేడ్చల్ జిల్లా దుండిగల్​లో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. సురారం కాలనీ నివాసి కస్థల వెంకటరమణ కుమార్తె కస్థల రమ్య చింతల్ లోని భాగ్యరథి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

శనివారం ఉదయం ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థిని...మళ్లీ తిరిగి ఇళ్లు చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'

ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి'

మేడ్చల్ జిల్లా దుండిగల్​లో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. సురారం కాలనీ నివాసి కస్థల వెంకటరమణ కుమార్తె కస్థల రమ్య చింతల్ లోని భాగ్యరథి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది.

శనివారం ఉదయం ఫలితాలు చూసుకునేందుకు కళాశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థిని...మళ్లీ తిరిగి ఇళ్లు చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు... పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

'ఫలితాల కోసం వెళ్లింది... ఆచూకీ కానరాకుండా పోయింది'

ఇవీ చూడండి : 'నా భార్యను ఆ నరకం నుంచి భారత్​కు రప్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.