ETV Bharat / state

పెద్దపల్లి ​లోక్​సభ బరిలో 17 మంది అభ్యర్థులు

పెద్దపల్లి​ లోక్​సభ బరిలో 17 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

author img

By

Published : Mar 31, 2019, 11:20 PM IST

ప్రధాన పార్టీ అభ్యర్థులు

పెద్దపల్లి స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి నేతకాని వెంకటేశ్​, కాంగ్రెస్​ తరఫున ఎ.చంద్రశేఖర్​, భాజపా నుంచి ఎస్​. కుమార్​ పోటీలో ఉన్నారు.

పెద్దపల్లి ​ లోక్​సభ బరిలో 17 మంది అభ్యర్థులు

ఇవీ చూడండి:పెద్దపల్లి జిల్లాలో పోలీసుల ఫ్లాగ్​మార్చ్​

పెద్దపల్లి స్థానానికి మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల వారీగా చూస్తే తెరాస నుంచి నేతకాని వెంకటేశ్​, కాంగ్రెస్​ తరఫున ఎ.చంద్రశేఖర్​, భాజపా నుంచి ఎస్​. కుమార్​ పోటీలో ఉన్నారు.

పెద్దపల్లి ​ లోక్​సభ బరిలో 17 మంది అభ్యర్థులు

ఇవీ చూడండి:పెద్దపల్లి జిల్లాలో పోలీసుల ఫ్లాగ్​మార్చ్​
Intro:hyd--tg--VKB--49--31--BJP Meeting--ab--C21

యాంకర్ : నరేంద్ర మోదీని తిరిగి ప్రదాని చేయంలంటే ఇంటింటికీ తిరిగి ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కుమారుడు జిగ్నేష్ రెడ్డి సూచించారు. కార్యకర్తలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు.


Body:1. వాయిస్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని గుప్తా గార్డన్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజాపా కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులను పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఇంచార్జి పాపయ్య గౌడ్ మాట్లడుతూ , బీజేపీ ప్రజల గుండేల్లో బిజేపీ ఎక్కడ అని హరీశ్ రావు అంటున్నారు నీ పార్టీ లో నో స్తానమెక్కడ అని ఆయన ప్రశ్నించారు. జిగ్నేష్ రెడ్డి మాట్లాడుతూ , హైదరాబాద్ కు అతి చేరువలో ఉన్న అభివృద్ది జరగలేదన్నారు. నిన్నటి వరకు టీఆర్ఎస్ లో ఉన్న విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ఉండి తాను ఎం చేఏయలేక పోయానని అంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల తరువాత కనిపిస్తార అని ప్రశ్నించారు.
బైట్ : పాపయ్య గౌడ్ (భాజాపాపార్లమెంట్ ఇంచార్జి )
: జిగ్నేష్ రెడ్డి ( భాజపా అభ్యర్థి కుమారుడు )


Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్ , 9985133099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.