ETV Bharat / state

పుట్టిన రోజు సందర్భంగా రోగులకు పాలు, పండ్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు తెలంగాణలో కూడా విస్తృంతంగా జరుగుతున్నాయి. తెలుగు తమ్ములు కేక్​ కట్ చేస్తూ అభిమాన నాయకుడి బర్త్​డే వేడుకలు నిర్వహిస్తున్నారు.

author img

By

Published : Apr 20, 2019, 1:23 PM IST

ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, నియోజకవర్గ బాధ్యులు గడ్డం రమేష్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రవి కిషోర్ చేతుల మీదగా రోగులకు పండ్లను అందజేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ఇవీ చూడండి: భారత్​ భేరి: మరెందరో ఐఏఎస్​లది జేడీ కథే!

ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రోగులకు పండ్లు, పాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత, నియోజకవర్గ బాధ్యులు గడ్డం రమేష్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్, డాక్టర్ రవి కిషోర్ చేతుల మీదగా రోగులకు పండ్లను అందజేశారు.

ఏపీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

ఇవీ చూడండి: భారత్​ భేరి: మరెందరో ఐఏఎస్​లది జేడీ కథే!

Intro:tg_kmm_02_20_prabhutha aasupatri lo rogulaku pandlu pampinee_av_-c1_kit no 889 ఎం కృష్ణ ప్రసాద్ 8008573685
ఖమ్మం జిల్లా మధిర లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి తెలుగు యువత ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పాలు పంచిపెట్టారు తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత నియోజకవర్గ బాధ్యులు దేవభక్తుని వెంకట్ గడ్డం రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ముందుగా కేక్ కట్ చేశారు అనంతరం ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ రవి కిషోర్ చేతుల మీదగా రోగులకు పండ్లను అందజేశారు


Body:కె.పి


Conclusion:కె పీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.