ETV Bharat / state

భూపాలపల్లిలో కొవిడ్​ ఐసోలేషన్​ వార్డును ప్రారంభించిన మంత్రి సత్యవతి

author img

By

Published : May 19, 2021, 5:25 AM IST

భూపాలపల్లిలో కొవిడ్​ ఐసోలేషన్​ వార్డును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణతో పాటు మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. ఈ కేంద్రంలో అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

minister satyavathi
ఐసోలేషన్​ వార్డును ప్రారంభించిన మంత్రి సత్యవతి

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్​ సదుపాయం ఉన్న కొవిడ్​ ఐసోలేషన్​ వార్డును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. కొవిడ్​ చికిత్స కోసం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.

ఈ కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలోనే జిల్లా కేంద్రలోని వంద పడకల ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల ఆస్పత్రిలో కరోనా బాధితుల కోసం ఆక్సిజన్​ సదుపాయం ఉన్న కొవిడ్​ ఐసోలేషన్​ వార్డును ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణతో కలిసి మంత్రి సత్యవతి రాఠోడ్​ ప్రారంభించారు. కొవిడ్​ చికిత్స కోసం వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లనవసరం లేకుండా జిల్లా కేంద్రంలోనే అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి తెలిపారు.

ఈ కేంద్రంలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. త్వరలోనే జిల్లా కేంద్రలోని వంద పడకల ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.

ఇవీచూడండి: 'కేసులు తగ్గినా.. మిగతా 98 శాతం మందికీ ముప్పే!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.