ETV Bharat / state

ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న ధర్మపురి క్షేత్రం - ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న ధర్మపురి క్షేత్రం

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ముస్తాబవుతోంది.

dharmapuri
ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న ధర్మపురి క్షేత్రం
author img

By

Published : Jan 4, 2020, 7:29 PM IST

ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఉత్తర ద్వారానికి రంగులు వేయడంతో పాటు భక్తులు వరుసలో నిల్చునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ గోపురాల చుట్టూ విద్యుత్ లైట్లను అమరస్తున్నారు.

గుంటూరుకు చెందిన భక్తుడు స్వామి వారి అలంకరణకు మూడున్నర లక్షల రూపాయల విలువ గల పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 40 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న ధర్మపురి క్షేత్రం

ఇవీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఉత్తర ద్వారానికి రంగులు వేయడంతో పాటు భక్తులు వరుసలో నిల్చునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ గోపురాల చుట్టూ విద్యుత్ లైట్లను అమరస్తున్నారు.

గుంటూరుకు చెందిన భక్తుడు స్వామి వారి అలంకరణకు మూడున్నర లక్షల రూపాయల విలువ గల పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 40 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న ధర్మపురి క్షేత్రం

ఇవీ చూడండి: మున్సిపోల్​లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్

Intro:tg_krn_68_04_mukkoti_earpaatlu_vo_ts10086

యాంకర్: ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఉత్తరద్వారానికి రంగులు వేయడంతో పాటు భక్తులు వరసలో నిల్చునేందుకు భారీ కేడ్లను ఏర్పాటు చేస్తున్నారు.ఆలయ గోపురాలు చుట్టూ విద్యుత్ లైట్లను అమరస్తున్నారు. గుంటూరుకు చెందిన భక్తుడు స్వామి వారి అలంకరణకు మూడున్నర లక్షల రూపాయల విలువ గల పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. 40వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.

బైట్ 1: శ్రీనివాస్, ఈవో

బైట్ 2: సంతోష్, ఆలయ అర్చక పురోహితుడు



Body:tg_krn_68_04_mukkoti_earpaatlu_vo_ts10086

యాంకర్: ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ముస్తాబవుతోంది. ఉత్తరద్వారానికి రంగులు వేయడంతో పాటు భక్తులు వరసలో నిల్చునేందుకు భారీ కేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరుకు చెందిన భక్తుడు స్వామి వారి అలంకరణకు మూడున్నర లక్షల రూపాయల విలువ గల పుష్పాలతో స్వామి వారిని అలంకరిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. భక్గులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ శ్రీనివాస్ తెలిపారు.



Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.