హైదరాబాద్ కార్వాన్ పరిధిలోని సేవాహ్ సప్త కార్యక్రమంలో భాగంగా సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్లో కార్వాన్ నియోజకవర్గం భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అమర్సింగ్ నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 70 మంది కార్యకర్తలు రక్త దానం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు అమర్సింగ్ వెల్లడించారు. కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ నూతన ఇన్ఛార్జి గౌతం, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్లో భాజపా రక్తదాన శిబిరం - Karwan assembly Bjp news today
హైదరాబాద్ కార్వాన్ పరిధిలో సేవాహ్ సప్త కార్యక్రమంలో భాగంగా సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్లో కార్వాన్ నియోజకవర్గం భాజపా రక్తదాన శిబిరం నిర్వహించింది. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అమర్సింగ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. సుమారు 70 మంది రక్త దానం చేశారు.

హైదరాబాద్ కార్వాన్ పరిధిలోని సేవాహ్ సప్త కార్యక్రమంలో భాగంగా సబ్జీమండి గంగపుత్ర సంఘం ఫంక్షన్ హాల్లో కార్వాన్ నియోజకవర్గం భాజపా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి అమర్సింగ్ నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సుమారు 70 మంది కార్యకర్తలు రక్త దానం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు అమర్సింగ్ వెల్లడించారు. కార్యక్రమంలో అంబర్పేట నియోజకవర్గ నూతన ఇన్ఛార్జి గౌతం, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.