ETV Bharat / city

నయీం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

గ్యాంగ్​స్టర్ నయీం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం వేగంగా విచారించడం లేదని సుపరిపాలన వేదిక గరవర్నర్​కు లేఖ రాసింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Jul 31, 2019, 11:30 PM IST

నయీం కేసు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా జరగడం లేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తిపత్రాలకు సంబంధించిన లెక్కలు కూడా సరిగ్గా లేవని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. నయీంకు 8 మంది రాజకీయ నాయకులు, 25మంది పోలీస్ అధికారులతో సంబంధాలున్నట్లు తేలినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నయీం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

నయీం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ వేగవంతంగా జరగడం లేదని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. అతని ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తిపత్రాలకు సంబంధించిన లెక్కలు కూడా సరిగ్గా లేవని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. నయీంకు 8 మంది రాజకీయ నాయకులు, 25మంది పోలీస్ అధికారులతో సంబంధాలున్నట్లు తేలినా... ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నయీం కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని గవర్నర్​కు లేఖ

ఇవీ చూడండి: చిరుత సంచారంతో భయాందోళనలో ప్రజలు

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.