ETV Bharat / bharat

యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి - UP latest Accident

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును ఆయిల్​ ట్యాంకర్​ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

Accident in UP
యూపీలో ఘోర ప్రమాదం: ఏడుగురు మృతి
author img

By

Published : Feb 24, 2021, 6:16 AM IST

Updated : Feb 24, 2021, 7:21 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ మథురలోని యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతిచెందారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్చలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మథుర ఎస్‌ఎస్‌పీ గౌరవ్‌ గ్రోవర్‌ తెలిపారు.

ఇదీ చదవండి: రూ.13,700 కోట్ల ఆయుధ కొనుగోళ్లకు ఆమోదం

Last Updated : Feb 24, 2021, 7:21 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.