ETV Bharat / bharat

'ఈ కారణంతోనే దలైలామాకు భారతరత్న ఇవ్వాలి'

author img

By

Published : Nov 12, 2020, 10:03 AM IST

ప్రముఖ బౌద్ధమత గురువు దలైలామాకు భారతరత్న ఇవ్వాలని హిమాచల్​ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్​ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఐక్యరాజ్య సమితిలోనూ టిబెట్​ అంశాన్ని ప్రస్తావనకు తేవాలని శాంత కోరారు.

Confer Bharat Ratna on Dalai Lama, raise Tibet issue in UN: BJP leader writes to PM Modi
'దలైలామాకు భారతరత్న ఇవ్వాలి'

ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత గురువైన దలైలామాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇచ్చి గౌరవించాలని కేంద్రాన్ని కోరారు హిమాచల్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్.​ ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

టిబెట్​లో జరిగిన ఊచకోత ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదకరమైనదని శాంత అభిప్రాయపడ్డారు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని కోరారు. 1950లో చైనా టిబెట్​ను ఆక్రమించుకునే సమయంలో కాంగ్రెస్​ నోరు మెదపలేదని విమర్శించారు. ఫలితంగానే చైనా ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు శాంత. అయితే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.

ఆధ్యాత్మికవేత్త, బౌద్ధమత గురువైన దలైలామాకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' ఇచ్చి గౌరవించాలని కేంద్రాన్ని కోరారు హిమాచల్​ ప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి శాంత కుమార్.​ ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు.

టిబెట్​లో జరిగిన ఊచకోత ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదకరమైనదని శాంత అభిప్రాయపడ్డారు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో చర్చించాలని కోరారు. 1950లో చైనా టిబెట్​ను ఆక్రమించుకునే సమయంలో కాంగ్రెస్​ నోరు మెదపలేదని విమర్శించారు. ఫలితంగానే చైనా ప్రపంచానికే కొరకరాని కొయ్యగా మారిందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు శాంత. అయితే ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు వచ్చిందన్నారు.

ఇదీ చూడండి:తెరలను తొలిగించి.. పేర్లను తగిలించి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.