ETV Bharat / bharat

'పౌర' మద్దతు కోసం 3 కోట్ల కుటుంబాల వద్దకు భాజపా - సీఏఏపై ఇంటింటికీ భాజపా సమయం

పౌరసత్వ చట్టానికి మద్దతుగా భాజపా భారీ కార్యక్రమం నిర్వహించనుంది. పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించేందుకు వారి ఇళ్లకు వెళ్లి వివరించాలని నిర్ణయించింది. జనవరి 5 నుంచి 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్​నాథ్ సహా.. భాజపా కీలక నేతలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Top BJP leaders to visit households on Jan 5 to mobilise support for CAA
సీఏఏకు మద్దతుగా 3 కోట్ల కుటుంబాలను కలవనున్న భాజపా నేతలు
author img

By

Published : Jan 3, 2020, 4:34 PM IST

పౌరసత్వ చట్టానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ భారీ కార్యక్రమం చేపట్టనుంది. జనవరి 5 నుంచి ఇంటింటికీ వెళ్లి పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని నిర్ణయించింది. భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా కీలక నేతలందరూ పాల్గొననున్నారు. 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. గాజియాబాద్​లో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లఖ్​నవూలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, నాగ్​పుర్​లో నితిన్ గడ్కరీ, జైపుర్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పాల్గొననున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా పౌరసత్వ అంశంపై ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైన్. పౌరసత్వ చట్టంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జైన్​.

"ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీల కారణంగా ఏ ఒక్క భారతీయ ముస్లింకు ప్రమాదం ఉండదు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. వారందరి భయాందోళనలను రాజ్యాంగం సంరక్షిస్తుంది. భారత్​లో ఉన్న ఏకైక మతం రాజ్యాంగమే."
-అనిల్ జైన్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?

పౌరసత్వ చట్టానికి ప్రజల మద్దతు కూడగట్టడానికి భారతీయ జనతా పార్టీ భారీ కార్యక్రమం చేపట్టనుంది. జనవరి 5 నుంచి ఇంటింటికీ వెళ్లి పౌర చట్టంపై ప్రజల్లో అపోహలు తొలగించాలని నిర్ణయించింది. భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా కీలక నేతలందరూ పాల్గొననున్నారు. 10 రోజుల్లో 3 కోట్ల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా దేశ రాజధాని దిల్లీలో హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. గాజియాబాద్​లో భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, లఖ్​నవూలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, నాగ్​పుర్​లో నితిన్ గడ్కరీ, జైపుర్​లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ పాల్గొననున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా పౌరసత్వ అంశంపై ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైన్. పౌరసత్వ చట్టంపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జైన్​.

"ఎన్​పీఆర్​, ఎన్​ఆర్​సీల కారణంగా ఏ ఒక్క భారతీయ ముస్లింకు ప్రమాదం ఉండదు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈ విషయాన్ని నేను స్పష్టంగా చెప్పగలను. వారందరి భయాందోళనలను రాజ్యాంగం సంరక్షిస్తుంది. భారత్​లో ఉన్న ఏకైక మతం రాజ్యాంగమే."
-అనిల్ జైన్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి

ఇదీ చదవండి: మహారాష్ట్రలో చక్రం తిప్పనున్న ఎన్సీపీ?

Intro:Body:

For a cigarate: A Man killed his cousin brother



Chamarajanagar(Karnataka):  A man killed his cousin brother just because he did not get cigar from him.



Siddappaswamy(42) from Madhuvanahalli is the dead person. His cousin brother(Father's small brother's son) Bisalaswamy(22) is the murderer. He had taken drug already and came asking for cigar from his cousin brither. His cousin brother said he does not have cigar with him. Then started quarrel between them which reulted in murder of Siddappaswamy. Bisalaswamy pricked siddappaswamy from knife and then escaped from the spot. The police are in search of the murderer. The dead body is sent for post morten 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.