ETV Bharat / bharat

కేరళ: వయనాడ్​ ఘటనలో 100 మంది సురక్షితం!

కేరళ వయనాడ్​లో కొండ చరియలు విరిగిన ఘటనలో తాజాగా 60 మందిని విపత్తు స్పందన దళం కాపాడింది. వీరితో కలిపి మొత్తం 100 మంది వరకు సురక్షితమని అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం వయనాడ్‌ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి.

author img

By

Published : Aug 9, 2019, 10:23 AM IST

Updated : Aug 9, 2019, 11:54 AM IST

కేరళ: విరిగిన కొండ చరియలు.. శిథిలాల కింద 40 మంది!

కేరళ వయనాడ్​ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిన ఘటనలో తాజాగా మరో 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరితో సహా మొత్తం 100 మందిని జాతీయ విపత్తు స్పందన దళం కాపాడినట్లు అధికారులు తెలిపారు.

కేరళ వయనాడ్​లో విరిగిపడిన కొండచరియలు

ఏం జరిగింది..?

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి వయనాడ్ అతలాకుతలం అవుతోంది. గురువారం సాయంత్రం వయనాడ్‌ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలోని పాడి ఎస్టేట్‌ సమీపంలో ఉన్న ఆలయం.. నీరు, ఇసుకతో నిండిపోయి ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండ చరియలు విరిగి పడటం వల్ల ఆ ఆలయం, స్థానిక కూలీలకు చెందిన శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ చరియల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి నిన్న సాయంత్రం నుంచి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

మోదీకి రాహుల్​ ఫోన్​...

తన నియోజకవర్గమైన వయనాడ్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​ ద్వారా వయనాడ్​ పరిస్థితి వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం సహాయం చేయాలని మోదీని కోరినట్లు ట్వీట్​ చేశారు.

కేరళ వయనాడ్​ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలో కొండచరియలు విరిగిన ఘటనలో తాజాగా మరో 60 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరితో సహా మొత్తం 100 మందిని జాతీయ విపత్తు స్పందన దళం కాపాడినట్లు అధికారులు తెలిపారు.

కేరళ వయనాడ్​లో విరిగిపడిన కొండచరియలు

ఏం జరిగింది..?

కేరళలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల ధాటికి వయనాడ్ అతలాకుతలం అవుతోంది. గురువారం సాయంత్రం వయనాడ్‌ సరిహద్దులోని మెప్పాడి పుథుమాల ప్రాంతంలోని పాడి ఎస్టేట్‌ సమీపంలో ఉన్న ఆలయం.. నీరు, ఇసుకతో నిండిపోయి ఉంది. అక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంలో ప్రార్థనలు చేస్తున్నారు. పెద్ద పెద్ద కొండ చరియలు విరిగి పడటం వల్ల ఆ ఆలయం, స్థానిక కూలీలకు చెందిన శిబిరాలు ధ్వంసమయ్యాయి. ఈ చరియల కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి నిన్న సాయంత్రం నుంచి సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

మోదీకి రాహుల్​ ఫోన్​...

తన నియోజకవర్గమైన వయనాడ్​ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు రాహుల్​ గాంధీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్​ ద్వారా వయనాడ్​ పరిస్థితి వివరించినట్లు పేర్కొన్నారు. కేంద్రం సహాయం చేయాలని మోదీని కోరినట్లు ట్వీట్​ చేశారు.

AP Video Delivery Log - 0400 GMT News
Friday, 9 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0335: Cambodia Journalists AP Clients Only 4224333
Spy trial resumes for 2 Cambodian journalists
AP-APTN-0304: Taiwan Typhoon No access Taiwan 4224332
Typhoon Lekima causes disruption in Taiwan
AP-APTN-0243: Mexico UK Raab AP Clients Only 4224331
UK signs partnership agreement with Mexico
AP-APTN-0224: Saudi Hajj AP Clients Only 4224330
Prayers in Mina on first day of Muslim pilgrimage
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 9, 2019, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.