రాజధానిపై ఊరంతా ఒకవైపు... అధికారపక్షం మరోవైపు

By

Published : Sep 25, 2022, 6:48 AM IST

thumbnail

ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఉద్యమం అమరావతి రాజధాని రైతు పోరాటం. భిన్న ధృవాల్లాంటి రాజకీయపార్టీలు సైతం ఒకటే స్వరం, ఒకటే సమరంగా సంఘీభావాన్ని ప్రకటించాయి. అమరావతే రాజధాని అంటూ ఒకే విధానం, ఒకే నినాదంతో ఉద్యమానికి అండగా నిలిచాయి. ప్రతిపక్షమంతా ఒక్కటవ్వగా ఒక్క అధికార వైకాపా మాత్రమే ఒంటరైంది. న్యాయం కోరిన రైతుల పోరాటాన్ని అణిచేసేందుకు చేయని ప్రయత్నం లేదు. ప్రశ్నించే గొంతుకలపై నిర్భంధాలు, అణచివేతలు, అరెస్టులు! న్యాయస్థానాల తీర్పులను కూడా బేఖాతరు చేస్తున్న ప్రభుత్వ తీరుపై మున్ముందు రాజకీయ పార్టీల కార్యాచరణ ఎలా ఉండనుంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.