thumbnail

By

Published : May 10, 2020, 3:19 PM IST

ETV Bharat / Videos

'అమ్మా నీకు వందనం' అంటూ అద్భుత సైకత శిల్పం!

మాతృ దినోత్సవం సందర్భంగా.. ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ బీచ్​లో ఇసుక శిల్పాన్ని రూపొందించారు. అమ్మపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్నారు. కరోనా మహమ్మారిపై ప్రాణాలకు తెగించి పోరాడుతున్న.. మాతృమూర్తుల పాత్రను ప్రదర్శించేలా 'మా తుఝే సలామ్(అమ్మా నీకు వందనం)' అంటూ చక్కటి సందేశాన్నిచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.