LIVE: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - EC Mukesh Kumar Meena Live - EC MUKESH KUMAR MEENA LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/640-480-21458721-thumbnail-16x9-ec.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 7:29 PM IST
|Updated : May 13, 2024, 7:48 PM IST
EC Mukesh Kumar Meena PRESS MEET LIVE: రాష్ట్ర పొలింగ్ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో, పోలింగ్కు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 25 లోక్సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు ఉన్నారని, అయితే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు, 46 వేల 389 కేంద్రాల్ని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎం (EVM) లు వినియోగించినట్లు ఈసీ పేర్కొన్నారు. పలు చోట్లు హింసాత్మక ఘటనలు నెలకొన్నాయని, వాటినిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో చదురు మెుదురు ఘటనలు తప్పా, ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్దందికి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ నాలుగోవ తేదీన ఫలితాలు వెలువడుతాయని ఈసీ మీనా పేర్కొన్నారు.
Last Updated : May 13, 2024, 7:48 PM IST