తెలంగాణ

telangana

"ఈనాడు" అక్షర సమరానికి నేటితో 50 ఏళ్లు! - స్పెషల్ ఫొటో గ్యాలరీ మీకోసం - Eenadu 50 Years Celebrations

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 6:11 AM IST

Updated : Aug 10, 2024, 9:06 AM IST

Eenadu 50 : కొందరి నిర్ణయాలు యథాలాపాలు కాదు.. యుద్ధ సన్నాహాలు! కొన్ని అవతరణలు యాదృచ్ఛికాలు కాదు.. చారిత్రక అవసరాలు! 50ఏళ్ల క్రితం.. ఓ పత్రికను ఆరంభించాలన్న రామోజీరావు సంకల్పం.. వైజాగ్‌ కేంద్రంగా "ఈనాడు" ఆవిర్భావం.. పత్రికా రంగంలో సరికొత్త మార్పుకు నాంది పలికాయి. పుట్టుకతోనే పొలికేక పెట్టిన "ఈనాడు".. విరాట్‌ రూపమై విస్తరిస్తూ జనం గొంతుకగా గర్జించింది. ఈ అక్షర సమరం మొదలై నేటికి సరిగ్గా 50వసంతాలు. (ETV Bharat)
ఈనాడు వార్త పత్రికను ప్రారంభించిన కొత్తలో అలనాటి వైజాగ్ ఆఫీసు (ETV Bharat)
1974 ఆగష్టు 10 తేదీ నాటి ఈనాడు పత్రిక (ETV Bharat)
హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభంలో ఎన్టీఆర్, ఏఎన్​ఆర్​లతో రామోజీరావు (ETV Bharat)
మల్లె పందిరి నీడలో విజయవాడ యూనిట్ ప్రారంభోత్సవం (ETV Bharat)
ఎన్టీఆర్ (ETV Bharat)
ఈనాడు (ETV Bharat)
Last Updated : Aug 10, 2024, 9:06 AM IST

ABOUT THE AUTHOR

...view details