ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.