thumbnail

నిత్యం పహారాలోనే...

By

Published : Mar 3, 2019, 6:43 AM IST

Updated : Mar 3, 2019, 4:49 PM IST

భారత్-పాక్ సరిహద్దులో నివసిస్తున్న ప్రజలు నిత్యం భయం గుప్పిట్లో గడుపుతున్నారు. పాక్ రేంజర్లు ఇక్కడ ఉండే జనవాసాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడుతున్నారు. వారి నుంచి ప్రజలను కాపాడాటానికి జవానులు అనునిత్యం పహరా కాస్తున్నారు. అక్కడి స్థానికుల జీవితాలపై ఈటీవీ భారత్​ కథనం.
Last Updated : Mar 3, 2019, 4:49 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.