షాకింగ్ వీడియో: కూతుర్ని చూసేందుకు బైక్​పై వెళ్తూ.. - shocking accident

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 18, 2022, 7:56 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Raiganj Accident: కూతురిని చూసేందుకు బైక్​పై వెళ్తుండగా రోడ్డుప్రమాదంలో మరణించాడు ఓ తండ్రి. బైక్​ అదుపుతప్పి అతివేగంతో పెట్రోల్​ బంక్​ వద్ద డివైడర్​ను ఢీకొట్టగా.. అంతెత్తున ఎగిరి కిందపడ్డాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్​ రాయ్​గంజ్​లోని మర్నాయ్​ ప్రాంతం వద్ద జరిగిందీ ఘటన. మృతుడిని స్వపన్​ కుమార్​ బిశ్వాస్​గా (61) గుర్తించారు. ఆ వ్యక్తి కోల్​కతా నుంచి జల్​పాయీగుడీకి వెళ్తున్నట్లు తెలిసింది. ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.