thumbnail

'భారత్​లో మాత్రమే నీటి సంస్కృతి కనిపిస్తుంది'

By

Published : Jul 17, 2019, 1:03 PM IST

భారత ప్రభుత్వం.. ఈ ఏడాది నుంచి జల్‌ శక్తి అభియాన్‌ను దేశంలోని 256 నీటి ఎద్దడి ఉన్న జిల్లాల్లో జులై 1 నుంచి అమలు చేస్తోంది. 2024 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటిని అందించాలన్న సంకల్పాన్ని తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ లక్ష్యం నెరవేరాలంటే.. ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని వాటర్‌ మెన్‌ రాజేంద్ర సింగ్ సూచిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.