thumbnail

By

Published : Jul 29, 2019, 9:06 AM IST

Updated : Jul 29, 2019, 11:04 AM IST

ETV Bharat / Videos

వేల మంది అభిమానులు ఒకేసారి చప్పట్లు కొడితే

మలేషియా రాజధాని కౌలాలంపూర్​లో శనివారం జరిగిన ఫుట్​బాల్​ కప్​ ఫైనల్​లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. మ్యాచ్​ ప్రారంభానికి ముందు స్టేడియంలోని ఇరుజట్ల అభిమానులు 83, 520 మంది ఒకేసారి చప్పట్ల మోత మోగించారు. ఇది ఓ ఘనతగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఐస్​లాండ్​ అభిమానులు పేరిట ఉంది. ఫ్రాన్స్​లో వీరు ఒకేసారి 80,000 వేల మంది చప్పట్లు కొట్టారు.
Last Updated : Jul 29, 2019, 11:04 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.