thumbnail

భాగ్యనగరంలో.. టాలీవుడ్ ముద్దుగుమ్మల సందడి

By

Published : Dec 18, 2020, 5:54 PM IST

టాలీవుడ్ ముద్దుగుమ్మలు రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరణ్, గాయని సునీత భాగ్యనగరంలో సందడి చేశారు. ప్రముఖ వస్త్ర బ్రాండ్ ముగ్దా ఆర్ట్ స్డూడియో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్​లో సరికొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్​ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈ ముగ్గురు అతివలు అందమైన పట్టు చీరల్లో తళుక్కున మెరిశారు. తమ ఫేవరేట్ తారలను చూసేందుకు అభిమానులు ప్యాట్నీ సెంటర్​కు భారీగా తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.